రైతుకూలీ సంఘం ర్యాలీలో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట

పార్వతీపురం మన్యం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.రైతు కూలీ సంఘం ర్యాలీలో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది.

 Clash Between Police And Leaders In Rythu Kooli Sangam Rally-TeluguStop.com

ర్యాలీకి అనుమతి లేదంటూ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.దీంతో రైతుకూలీ సంఘం నాయకులు ప్రతిఘటించారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అనంతరం పోలీస్ బందోబస్తు నడుమ ర్యాలీ కొనసాగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube