పార్వతీపురం మన్యం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.రైతు కూలీ సంఘం ర్యాలీలో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది.
ర్యాలీకి అనుమతి లేదంటూ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.దీంతో రైతుకూలీ సంఘం నాయకులు ప్రతిఘటించారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అనంతరం పోలీస్ బందోబస్తు నడుమ ర్యాలీ కొనసాగిస్తున్నారు.