దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పీఎఫ్ఐ.దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మరోసారి భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్ గా వ్యూహాలు రచించినట్లు.మహారాష్ట్ర ఏటీఎస్ పోలీస్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద పీఎఫ్ఐ కార్యకర్తలు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.అదేవిధంగా పీఎఫ్ఐ హిట్ లిస్టులో దర్యాప్తు సంస్థ అధికారులు ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి.