ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ అయ్యారు.రాజ్భవన్లో గవర్నర్ను కలిసి.
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఫిర్యాదు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.