గంటెల ఝాన్సీరాణిీకి విశిష్ట నంది పురస్కారం

ఖమ్మం పట్టణంకు చెందిన గంటెల ఝాన్సీరాణిీకి విశిష్ట నంది పురస్కారం – 2022 అవార్డును దక్కించుకున్నారు .ఈ సందర్బంగా ఝాన్సీరాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ కల్చరల్ లాంగ్వేజ్ శాక మరియూ కీర్తి ఆర్ట్స్ అకాడమీ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవలే హైదరాబాద్ బిర్ల ఆడిటోరియంలో నిర్వహించిన విశిష్ట నంది పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ , ప్రభుత్వ చీఫ్ విప్ రుద్ర రాజు పద్మ రాజు , ప్రముఖ సంఖ్య శాస్త్ర నిపుణులు దావాగ్ని శర్మ , కీర్తి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ బిందు లిమ్మ మరికొంత మంది ప్రముఖులు చేతుల మీదుగా అందుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు .

 Gantela Jhansirani Was Awarded The Distinguished Nandi Award , Gantela Jhansiran-TeluguStop.com

ఈ అవార్డు తను సేవా చేయుటకు మరింత చేయూత ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు .ఆమె ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ (గణితం) ZPHS బోనకల్ లో పని చేస్తుందని తెలిపారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube