మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అభ్యర్థిని ప్రకటించనుంది సీపీఐ పార్టీ.రేపు అభ్యర్థి పేరును తెలుపుతామంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు.
మునుగోడు నియోజకవర్గంలో తమకు బలం ఉందన్న ఆయన.గెలుపు, ఓటములను తామే డిసైడ్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పోటీకే ముగ్గు చూపుతున్న సీపీఐ రేపు ఎవరి పేరును ప్రకటిస్తుందో వేచి చూడాల్సిందే.