తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బండి సంజయ్ మతి స్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.అనంతరం తెలంగాణపై బండి సంజయ్ కు ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్న కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సూచించారు.