జనగామ జిల్లాలో బండి సంజయ్ పై జరిగిన దాడి ఘటనపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.గెలవడం చేతకాక, ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేనికీ పనికి రాడని విమర్శించారు.పోలీసులకు తెలిసే దాడి జరిగిందని వ్యాఖ్యనించారు.
బీజేపీ ఇదే పని చేస్తే మీ ఎమ్మెల్యేలు తిరగగలరా? అని ప్రశ్నించారు.