జింబాబ్వేతో సిరీస్ కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌టించిన బీసీసీఐ

జింబాబ్వేతో ఈనెల 18 నుంచి వ‌న్టే సిరీస్ ప్రారంభం కానుంది.ఈ నేప‌థ్యంలో టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావ‌డంతో.

 Bcci Announced The Indian Team For The Series With Zimbabwe-TeluguStop.com

సిరీస్ కు కెఫ్టెన్ గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది.జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న టీమిండియా ఆతిథ్య జ‌ట్టుతో మూడు వ‌న్డేలు ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సిరీస్ లో భార‌త జ‌ట్టుకు వైస్ కెఫ్టెన్ గా శిఖ‌ర్ ధావ‌న్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

కేఎల్ రాహుల్ నేతృత్వంలో బ‌రిలోకి దిగనున్న భార‌త జ‌ట్టులో శిఖ‌ర్ ధావ‌న్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్‌, శుభ్‌మ‌న్ గిల్‌, దీప‌క్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్‌, సంజూ శాంస‌న్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, శార్ధూల్ ఠాకూర్‌, కుల్‌దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, అవేశ్ ఖాన్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, మహ్మద్ సిరాజ్‌, దీప‌క్ చాహ‌ర్‌లు ఉన్నారని బీసీసీఐ ప్ర‌క‌టించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube