యాదాద్రి జిల్లా:బీజేపీ సీనియర్ నాయకురాలు బండ్రు శోభారాణి శనివారం కాంగ్రెస్ లో చేరారు.అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమెకు కాంగ్రేస్ కండువా కప్పిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను బీజేపీలో అడుగడుగునా అవమానాలకు గురిచేస్తున్నారని,అందుకే ఈ నెల 27న బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.