తిరుపతి: మంత్రి ఆర్.కే.
రోజా కామెంట్స్.ఎన్.
టి.ఆర్ ను చంపిన వాళ్ళే జయంతి వేడుకలు జరుపుతూ ఉంటే ప్రజలకు అర్థం కావడం లేదు.ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జయంతి వేడుకలు జరపడం హాస్యాస్పదం.ప్రతి మహానాడు ఎన్.టి.ఆర్ ఎదురు చూస్తూ ఉంటారు.తను చేసిన తప్పు కు క్షమించమని వేడుకుంటారేమో అని.చంద్రబాబు ను ప్రజలు ఎందుకు ఛీ కొట్టరో ఇప్పటికీ ఆయనకు అర్థం కావడం లేదు.కుప్పం లో, కడప, కృష్ణ జిల్లా లో ఐనా టిడిపి జెండా ఎగురుతున్న ఇంటికి వెళ్దాం.మీ పాలన లో లబ్ధి పొందారా అని అడుగుదాం.ప్రతి గడప గడప కు వెళ్తున్న వైసిపి కు బ్రహ్మరథం పడుతున్నారు.మీ టిడిపి నేతలు ఇంటికి వెళ్దాం రండి.
మ్యానిఫెస్టో ను వెబ్ సైట్ నుంచి తీసిన వ్యక్తి చంద్రబాబు.చంద్రబాబు సీఎం గా ఉన్నప్పడు ప్రజల్లోకి వెళ్ళడానికి భయ పడ్డారు.
జగన్ మోహన్ రెడ్డి కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
అచ్చెం నాయుడు అచ్చోసిన ఆంబొతులా మహానాడు లో మాట్లాడుతున్నారు.174 నియోజక వర్గాల్లో సరైన అభ్యర్థులు లేని పార్టీ టిడిపి అధికారం లోకి వస్తుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.17 మందికి సామాజిక న్యాయం కింద బిసి, ఎస్సీ, ఎస్టీ లకు మంత్రులుగా, డిప్యూటి సీఎం లుగా చేశారు.బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు.సన్యాసులు చేసేది మహానాడు.కోనసీమ లో మంత్రులు ఇళ్లు, ఎమ్మేల్యే ఇల్లు తగల బెడుతున్నరు.అంబేద్కర్ ప్రపంచ మేధావి.
ఆ పేరు పెడితే రాజకీయం చేస్తున్నారు.కోనసీమ కు అంబేద్కర్ పేరు ఉంచాల వద్దా, టిడిపి, జనసేన, బిజెపి స్పష్టం చేయాలి.కుట్ర రాజకీయాలు, విధ్వంసం సృష్టించాలని టిడిపి వాళ్ళు చూస్తున్నారు.70 మంది అరెస్ట్ చేస్తే అందులో టిడిపి, జనసేన వాళ్ళే ఉన్నారు.కో ఆర్టిస్టు ఎమ్మేల్యే బాలకృష్ణ ను చూస్తే భాదేస్తుంది.టిడిపి అధికారం లో ఉన్నసమయం లో చేయని వాళ్ళు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదం.
ఎన్.టి.అర్ జిల్లా పేరు పెట్టినందుకు మహానాడులో తీర్మానం చేయాలి, చేయలేదు అంటే ఇప్పుడు ఉన్న టిడిపి.కల్తీ టిడిపి, డుప్లికెట్ టిడిపి ఇప్పుడు ఉంది.
నిమ్మ్మకురు లో ఎన్.టి.ఆర్ విగ్రహం పెట్టీ అభివృద్ధి చేస్తాము అని సీఎం జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని ముందే చెప్పారు.మహిళలు ను అత్యాచారాల్లో ఏపి ని చంద్రబాబు పాలనలో నంబర్ వన్ గా తీసుకు వచ్చారు.
ఈరోజు ఆ పరిస్థితి లేదు.మహానాడు లో సీఎం జగన్ పై ఒరే,తురే అని చిల్లర వాఖ్యలు చేస్తున్నా మహిళకు తగిన బుద్ది చెప్తారు.
క్విట్ చంద్రబాబు, క్విట్ టిడిపి అని ప్రజలు 2024 ఎన్నికల్లో తగిన బుద్ది చెప్తారు.సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బిసి, ఎస్సీ, ఎస్టీ లు కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
చంద్రబాబు 14 ఏళ్లు అధికారం లో ఉన్న ఏనాడు చేయలేదు.చంద్రబాబు ఒక దద్దమ్మ.
రాష్ట్రాన్ని నోటుకు ఓటు కు కేసులో తాకట్టు పెట్టారు.సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేము అందరం స్వాగతిస్తం, ప్రజలు స్వాగతిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ను ఒక నాయకుడు గా మేము గుర్తించడం లేదు.ప్రజలు గుర్తించ లేదు.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మేల్యే గా గెలవ మనండి.