విధ్వంసం వెనుక వైసీపీ కౌన్సిలర్ హస్తం ఉంది.అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ప్రజల్లోకి రౌడీషీటర్లు వచ్చారు.
విధ్వంసం చేశారు చట్టానికి అందరూ సమానమే.దాడులకు పాల్పడిన వారిని వదిలేది లేదు.
ప్రజలు సంయమనం పాటించాలి కావాలనే కొందరు ఆందోళనలను డైవర్ట్ చేశారు : మంత్రి విశ్వరూప్