హైకోర్టు న్యాయమూర్తి యం సుధీర్ కుమార్ ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించి వివిధ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈసందర్భంగా నగరంలోని ఎన్ ఎస్ పి కెనాల్ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ , పోలీస్ కమిషనర్ విష్ణు యస్.
వారియర్ న్యాయ మూర్తిని మర్యాదపూర్వకమగా కలిశారు.
.