వైఎస్ఆర్ రైతు బరోసా కార్యక్రమం లో పాల్గొన్న ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి.మంత్రి రోజా కామెంట్స్అపన్నలో ఉన్న రైతుకు ఇచే అపన్న హస్తమే మన జగనన్న రైతు బరోసా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు నేత గా రైతులకు బరోసా గా ఉన్నారు.
తరువాత మళ్ళీ మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే రైతులకు అండ గా నిలిచారు.జగనన్న పరిపాలన పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఆయన పాలన మెచ్చుకుంటున్నారు రైతు బరోసా గా 13500 ప్రతి సంవత్సరం అందిస్తున్నారు.
రాష్ట్రం లో బాధుడో బాదుడు అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు.
రాష్ట్రం లో రైతులకు.
నేనున్నానని బరోసా ఇస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు చంద్రబాబు రాష్ట్రం లో వ్యవసాయం అవసరం లేదని చంద్రబాబు బుక్ రాశారు చంద్రబాబు హయాంలో రాష్ట్రం లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కేంద్రం ఇచ్చిన 2000 కోట్లలో కూడా రైతుల సంక్షేమానికి వినియోగించారు జగన్ మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుల కోసం రైతు బరోసా కార్యక్రమం లో50 లక్షల మంది రైతులకు 3758 కోట్లు అందిస్తున్నారు.