ఈట్ మేళా వాక్ తాన్ :ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్అధారిటీ ఆఫ్ ఇండియా

ఆజాదీకా అమృథ్ మహోత్సవం సందర్భంగా ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్అధారిటీ ఆఫ్ ఇండియా విశాఖ బీచ్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహం నుండి వైయస్సార్ విగ్రహం వరకు ఈట్ మేళ పేరుతో వాక్ తాన్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని విశాఖ మేయర్ శ్రీమతి గొల్ల గాని హరి వెంకట కుమారి మరియు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా జెండా ఊపి ప్రారంభించారు

 Eat Mela Walk Tan: Food Safety And Standards Authority Of India-TeluguStop.com

నగరంలోని ప్రజలు అందరూ ఆహారపు అలవాట్ల పైన ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన ర్యాలీ గా ఈట్ మేళా పేరుతో వాక్ తాన్ నిర్వహించారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube