ఖమ్మం జిల్లా మధిర మండలంలోని సిరిపురం గ్రామములో నూతనంగా నిర్మిస్తున్న భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం నిర్మాణం కొరకు స్థానిక గ్రామానికి చెందిన అడ్వకేట్ నంబూరి జనార్దన్ రావు గురువారం నాడు ఒక లక్ష 116 రూపాయలును ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు , గ్రామ పెద్దలు జనార్దన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు .
Latest Khammam News