టిఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసన దీక్షలో భాగంగా హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు.కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టేందుకు ఉరితాడుపై వ్రేలాడుతూ నిరసన తెలిపారు.

 Innovative Protest Of Trs Leaders-TeluguStop.com

ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై మరెన్నో ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు.కేంద్రం దిగొచ్చే వరకు తగ్గేదేలే అంటూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube