317 జీవో కారణంగా మనస్థాపానికి గురై చనిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డిరాష్ట్రంలో మానవత్వంలేని రాక్షస పాలన నడుస్తోంది – రేవంత్ 317 జీవోను రద్దు చేయాల్సిందే – రేవంత్,టీఆర్ఎస్ – బీజేపీలు సమస్యను జఠిలం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయి – రేవంత్,పార్లమెంట్ లో కూడా జీవో 317 పై పోరాటం చేస్తాం – రేవంత్ చనిపోయిన ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాలను ఆదుకోవాలి – రేవంత్ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి కూడా సహాయం అందించే బాధ్యత బీజేపీ తీసుకోవాలి
తాజా వార్తలు