అధికారంలోకి రాగానే 10 వేల కోట్లతో అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తాం.. సోము వీర్రాజు

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట: సోము వీర్రాజు  కామెంట్స్.రాష్ట్రం ఏర్పాటు అయిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది.

 Bjp Somu Veerraju Comments On Ap State Capital Amaravathi Details, Bjp ,somu Vee-TeluguStop.com

ప్రస్తుత ప్రభుత్వం దిశ దశ లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతోంది.రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.చంద్రబాబు ప్రభుత్వం లో రాజధాని నిర్మాణం చేపడితే, ప్రస్తుత ప్రభుత్వంలో దాని నిర్మాణం ఆపేసి విశాఖపట్నం రాజధాని అంటున్నారు.2024 లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది.

అధికారం చేపట్టగానే అమరావతిలో అద్భుతమైన రాజధాని నిర్మాణం చేపడతాం.10 వేల కోట్లతో అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తాం.గతంలో రాజధాని కోసం ఖర్చు చేసిన 7200 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు.కృష్ణా నదిపై ప్రత్యేకమైన వంతెనలు, విజయవాడ నగరం చుట్టూ నాలుగు వరసల రహదారి నిర్మాణం చేపడతాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube