మైత్రిపురంలో 40 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్, సిసి రోడ్డు ప్రారంభించిన మంత్రి

రంగా రెడ్డి: మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ 1 వ డివిజన్లోని మైత్రి పురం లో 40 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ మరియు సిసి రోడ్డును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాలనీవాసులు మహిళా సోదరీమణులు భారీ ఎత్తున పాల్గొని మంత్రిని ఘనంగా సన్మానించారు.

 Minister Sabita Indra Reddy Started Community Hall And Cc Road In Mythripuram De-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మీర్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపు లల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్, స్థానిక కార్పొరేటర్ భూపాల్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube