మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కన్నీటి పర్యంతం..

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.అత్యంత సౌమ్యుడిగా పేరున్న రోశయ్య మృతి బాధాకరం అన్నారు.

 Former Pcc President Raghuveer Reddy Sheds Tears Over Death Of Former Chief Mini-TeluguStop.com

ఎవరు సీఎం గా వున్నా, వారికి అండగా ఉండి రోశయ్య సహకారాన్ని అందించారని తెలిపారు.ఆయన ముఖ్యమంత్రి గా వున్నప్పుడు వారి మంత్రివర్గంలో పనిచేసే అవకాశం తనకు లభించిందన్నారు.

రాజకీయాల్లో రోశయ్య గారి ముద్ర ఎప్పటికీ నిలిచివుంటుందని తెలిపారు.రోశయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube