కోవిడ్ వాక్సిన్ పడిందా ? లేదా? రోడ్డు ప్రక్కన ప్రజలను పలకరించిన వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.బాలా నగర్ ఫిరోజ్ గూడలో బస్తీ దావాఖాన , శాంతినికేతన్ కాలనీ కమ్యూనిటీ హాల్, (ఓల్డ్ బోయిన్ పల్లి వార్డు ఆఫీస్) వద్ద బస్తీ దవాఖానా ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు , ఆ తర్వాత వచ్చే దారిలో గుంపుగా ఉన్న చోట ఆగి ప్రజలను పలకరించారు.
ఓల్డ్ బోయిన్ పల్లి లో పల ఓ చోట కారు దిగి.వాక్సిన్ వేసుకున్నారా లేదా అంటూ.
ఆరా తీసిన ఆరోగ్య మంత్రి హరీశ్ రావు.రెండు డోసుల వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని సూచన.
ఏ మాత్రం అలసత్వం వద్దని, మాస్క్ తప్పక ధరించాలని వారికి సూచించారు.