టిఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు మధురి లో.వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు లను భౌతికంగా.
నిర్మూలించాలని ఎందుకు తన వంతుగా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు.కమ్మ సంఘం వన సమారాధనలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ క్రమంలో వల్లభనేని వంశీ మల్లాది వాసు చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ… చంద్రబాబు ప్రోద్బలంతోనే.మల్లాది వాసు అనే వ్యక్తి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
అరికెపూడి గాంధీపై కూడా వంశీ ఫైర్ అయ్యారు.
అరికెపూడి గాంధీ కమ్మసంఘం నేతనా? ఎమ్మెల్యేనా అని ప్రశ్నించారు.దీంతో వంశీ తనపై చేసిన వ్యాఖ్యలపై అరికెపూడి గాంధీ రియాక్ట్ అయ్యారు.
వంశీ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు.వంశీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తప్పు ఎవరు చేసినా తప్పే.
మల్లాది వాసు మాట్లాడిన మీటింగ్ లో తాను లేనని స్పష్టం చేశారు.మీటింగ్ లు పెట్టుకుంటే తప్పేంటి అని కూడా అరికెపూడి గాంధీ ఈ సందర్భంగా ప్రశ్నించారు.