భద్రాద్రికొత్తగూడెం జిల్లా.కొత్తగూడెం పర్యటనలో భాగంగా ఈటెల రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం లో మంత్రులు,ఎమ్మెల్యేలు అంటే ఏమాత్రం విలువ లేదు.రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలు చేయడం హాస్యాస్పదం.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై నింద వేసి లబ్ధి పొందాలని చూస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్.ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడ్డ దాఖలాలు లేవన్నారు.
కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కొనేరు సత్యనారాయణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
.