ఎన్టీఆర్ స్కూల్ లో బుద్ధి జ్ఞానం నేర్పబడును అనే ఆలోచన ద్వారా నిరసన.కొడాలి నాని, అంబటి, వల్లభనేని వంశీ, సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి ల మాస్క్ రూపంలో నిరసన.
దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడటం, వ్యక్తి గత దూషణలు, భూతులు మాట్లాడుతూన్నారు.
ప్రజాస్వామ్య లో మార్గదర్శకంగా ఉండ వాల్సిన నేతలు భూతుల మాట్లాడుతూన్నారు ఇప్పటికైనా ఈ వైసీపీ నేతలకు మార్పు రావాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.
విశాఖ పార్లమెంట్ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మి, బోయి రమాదేవి, పల్లా ఉమారాణి, లక్ష్మీ లావణ్య, రమణమ్మ, సమ్మిడి ఉమా, గోడి అరుణ, నూరి, మంగమ్మ, కుమారి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు.