దుబాయ్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీ సురేష్ రెడ్డి, పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జాజాల సురేందర్, షకీల్, డా.సంజయ్.
ఘన స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ బిడ్డలు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ సంఘాలు మరియు జాగృతి ప్రతినిధులు.
దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు… మార్మోగిన జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు.