తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి బోసిడికే అని విమర్శించడం తెలిసిందే.పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.
ఇటువంటి తరుణంలో తాజాగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.పాల్గొన్న జగన్ బోసిడికే అనే పదానికి అర్థం చెప్పారు.
విషయంలోకి వెళితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని.బూతులు తిట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు.
బోసిడికే అని అన్నారు అని దాని అర్థం “ల* కొడుకు” అని.జగన్ తెలిపారు.
చివరాకరికి ముఖ్యమంత్రిని ఆయన తల్లిని కూడా ఇంత దారుణంగా బూతులు తిడుతున్నారు అని.జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విధంగా తిట్టినందుకు ముఖ్యమంత్రిని అభిమానించేవారు తిరగబడాలి, రెచ్చిపోవాలి దాని వల్ల రాష్ట్రంలో గొడవలు సృష్టించి శాంతిభద్రతల సమస్య.క్రియేట్ చేసి ఇ ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందడానికి ఆరాటపడుతున్న ట్లు.
జగన్ ఆరోపణలు చేశారు.నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండటంతో.
కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.అని పేర్కొన్నారు.
అంత మాత్రమే కాక రాష్ట్రం పరువు తీసే రీతిలో డ్రగ్స్ ఏపీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.ఈ విషయంలో కేంద్రం అదే రీతిలో ఏపీ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు.
క్లారిటీ ఇచ్చిన గాని పచ్చి అబద్ధాలను గోబెల్ ప్రచారం చేస్తున్నారు అంటూ.ప్రతిపక్షాల పై సీఎం జగన్ మండిపడ్డారు.
పొలిటికల్ మైలేజీ కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఈ కుట్ర కేవలం తనపై మాత్రమే కాక రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై కూడా చేస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు
.