ప్రస్తుత సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు.సంచయిత ని ఇల్లీగల్ చైర్మన్గా వ్యాఖ్యానించిన అశోక్ గజపతి.
ఈరోజు జరిగిన ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో 12 అంశాలకు గాను 11 అంశాలను ఆమోదించామని తెలిపారు.ఒక అంశాన్ని పరిశీలించి చర్చించాలన్నారు.
ప్రతి ఒక్కరూ ఆ సింహాద్రి అప్పన్నకు సేవ చేయాలని కోరారు.