శ్రీ పైడతల్లి ఉత్సవం సందర్భంగా అమ్మవారి దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులతో కలిసి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలు పైడితల్లి అమ్మవారికి సమర్పణ పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకోవడం మహాభాగ్యం కరోనా అందరికీ వర్తిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించం ధర్మం ఒక పండగ చేయడం ఇంకో పండగ చేయకపోవడం సరికాదు అమ్మవారి ఉత్సవాల్లో అందరు పాల్గొని జయప్రదం చేయాలి .
పేదవారికి అమ్మవారి ఉచిత దర్శనం ఆపేయడం సరికాదు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రకారంగా వస్తాం ప్రజలను దాయడానికి ప్రోటో కాల్ సంప్రదాయాలు ముందుకు తీసుకు వెళ్ళాలి, బావి తరాలకు అందించాలి.