ఆర్కే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన భార్య శిరీష మరియు కుటుంబ సభ్యులు

ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం ఆలకూరపాడులో మావోయిస్టు అగ్రనేత ఆర్కే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన భార్య శిరీష మరియు కుటుంబ సభ్యులు.అమర్ రహే ఆర్కే అంటూ నినాదాలు.

 Wife Sirisha And Family Members Who Laid Wreaths And Paid Tribute To Rk Details,-TeluguStop.com

ఆర్కే భార్య శిరీష కామెంట్స్:

ఆర్కే ఓ గొప్పవ్యక్తీ, ప్రజా సమష్యలపై ఆయన పోరాటం అమోఘమైనది.భర్త ఆర్కేతో పాటు కుమారుడు మున్నా అమర వీరత్వం పొందడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను.

నేను ఒంటరినైపోయాననే భాద ఇప్పటికి ఎప్పటికి ఉండదు.అలకూరపాడులోని కుమారుడు మున్నా స్మారక్ స్థూపం పక్కనే ఆర్కే స్మారక చిహ్నం ఏర్పాటు అనేది అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

ఆర్కే మృతి చెందడం బాధాకరం.అయినప్పటికీ ఆయన లాంటి గెరిల్లా ఉద్యమకారులు మల్లి పుట్పుకొస్తారు.ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోతుందని ప్రభావం తగ్గిపోతుందనడం సరైంది కాదన్న అమరవీర బంధుమిత్రుల సమితి కమిటీ సబ్యులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube