కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే.రాష్ట్రంలో కేసులు తగ్గుతూ ఉన్నాగాని మరోపక్క.
పండుగ సీజన్ తోపాటు కేంద్రం థర్డ్ వేవ్ హెచ్చరికలు చేస్తూ ఉండటం తో తాజాగా ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విషయంలో సరికొత్త నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.మేటర్ లోకి వెళ్తే అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ ఉంటుందని వైద్యారోగ్య శాఖ
ఈ క్రమంలో కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005, భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్ 188, ఇతర నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇటీవల కరణ సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఏ మాత్రం కేసులు పెరిగిన.
ఎక్కడా కూడా ప్రజలకు వైద్య కొరత లేకుండా ఆక్సిజన్ బెడ్లు సిలిండర్లు ఇంకా అనేక విషయాలకు సంబంధించి రాష్ట్ర వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది.ఇటువంటి పరిస్థితి ఈ క్షణాన దాపురించిన దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం గా ఉండేలా సీఎం జగన్.
వైద్య శాఖ అధికారులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ సూచనలు ఇస్తున్నారు.