టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” అధ్యక్ష ఎన్నికలు.మీడియా సరికొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
ఇండస్ట్రీలో తొమ్మిది వందల మంది “మా” అసోసియేషన్ సభ్యులకు సంబంధించిన ఈ ఎన్నికలు.బయట రాజకీయ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ఈ క్రమంలో మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ అదే రీతిలో మంచు విష్ణు రెండు ప్యానెల్ సభ్యుల మధ్య మాటల తూటాలు భారీగా పేలుతున్నాయి.ఎవరికి వారు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.
ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.ఇటువంటి తరుణంలో “మా” అధ్యక్ష పదవి కోసం మొదట పోటీ పడటానికి రెడీ అయిన సీవీఎల్ నరసింహారావు.
నామినేషన్ వేసే టైములో పోటీ నుండి తప్పుకోవడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా నామినేషన్ విత్డ్రా చేసుకున్న తర్వాత సీవీఎల్ నరసింహారావు.
తన మద్దతు మంచు విష్ణు ప్యానల్ కి అని తెలిపారు.జరుగుతున్న “మా” అధ్యక్ష ఎన్నికలలో తెలంగాణ బిడ్డలను గెలిపించాలని.
లోకల్ వాళ్ళు- తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు.మన వాళ్ళు అన్న తరహాలో.
సీవీఎల్ నరసింహారావు.స్పష్టం చేశారు.
విష్ణు ప్యానల్ లో.ఉన్న.బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న ఉత్తేజ్ నీ.గెలిపించండి అని పిలుపునిచ్చారు.దేశం లేదా దేవుడు అన్న చులకన భావం ఉండే ప్రకాష్ రాజ్ ని ఓడించండి అంటూ సీవీఎల్ నరసింహారావు.బీజేపీ కార్యాలయంలో పిలుపునిచ్చారు.ఇదిలా ఉంటే తాను ఓడి పోవాలని బీజేపీ నాయకులు కూడా.కోరుకుంటున్నారని ప్రకాష్ రాజ్ ముందే తెలిపారు.
అయినా కానీ ఏక్కడ భయపడి.వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు.