ఏపీ సీఎం వైఎస్ జగన్ కి ప్రధాని మోడీ ఫోన్ చేయడం జరిగింది.గులాబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై జగన్ ని అడిగి తెలుసుకున్నారు.
అంత మాత్రమే కాక కేంద్రం నుండి రాష్ట్రానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వటం జరిగింది.ప్రజలంతా సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం వ్యవహరించాలి అని తెలిపారు.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ద్వారా తెలియజేశారు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి.
గోపాలపూర్ కళింగపట్నం మధ్య.తుఫాను తీరం దాటే అవకాశం ఉండటంతో అక్కడ ఉత్తరాంధ్రలో.
తీసుకున్న జాగ్రత్తలు గురించి ఈ సందర్భంగా సీఎం జగన్ మోడీ కి తెలియజేసినట్లు సమాచారం.తీరం దాటే సమయంలో దాదాపు గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఉత్తరాంధ్ర ఒడిషా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది.