ఏపీ - ఒడిషా సరిహద్దుల వద్ద టెన్షన్ వాతావరణం..!!

ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.కోటియా కు వెళ్లేందుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ అధికారులు నాయకులనీ ఒడిషా పోలీసులు అడ్డుకోవడం జరిగింది.

 Ap - Tension At Odisha Border Andhra Pradesh, Odisha, Jagan Anna Vidya Kanuka Ki-TeluguStop.com

ఈ క్రమంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య పోలీసులు భారీగా మోహరించారు.ఏ రాష్ట్రానికి చెందిన ఆ రాష్ట్ర పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు పెట్టి అడ్డుకుంటున్నారు.

ఈ క్రమంలో ఒడిషా పోలీసులు వ్యవహరించిన తీరుపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆగ్రహం చెందారు.

Telugu Andhra Pradesh, Borader, Jagananna, Odisha, Saloormla-Latest News - Telug

సరిహద్దుల్లో దాదాపు 34 గ్రామాలలో వివాద వాతావరణం నెలకొంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాఠశాలలో ఓపెన్ చేయడంతో ఈ గ్రామాలలో పర్యటించాలని వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రయత్నించడమే కాకుండా “జగనన్న విద్యా కానుక” కిట్లు స్కూల్లో విద్యార్థులకు అందించాలని.ప్రయత్నాలు మొదలు పెట్టగా ఒడిషా పోలీసులు.

అడ్డుకోవడం జరిగింది.ఇదే టైంలో ఏపీ ఉపాధ్యాయులను కూడా ఒడిషా పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఈ పరిణామంతో ఏపీ ఒడిశా సరిహద్దు బార్డర్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube