నాటో దళాలు ఆఫ్గనిస్తాన్ నుండి ఎప్పుడైతే వెనక్కి వెళ్లిపోవడం జరిగాయో మళ్లీ ఇప్పుడు ఆ ప్రాంతం రక్త సిక్తమవుతోంది.తాలిబాన్లు పట్టణాలపై అదేరీతిలో గ్రామాలపై విరుచుకుపడుతున్నారు.
దీంతో ఆఫ్ఘనిస్తాన్ దేశ బలగాలు… తాలిబన్లతో హోరాహోరీగా తలపడ్డుతున్నాయి.ఒక్కో పట్టణాన్ని తాలిబాన్లు తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ తొలి అఫీషియల్ క్యాపిటల్ నీ ఇటీవల పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది.ప్రార్ధనా మందిరాల్లో కి వెళ్లి విధ్వంసం సృష్టించడమే కాక ప్రభుత్వ పెద్దలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు మళ్లీ నరమేధం సృష్టిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ఐక్యరాజ్యసమితిలో కూడా ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ను సృష్టిస్తున్న విధ్వంసం పై చర్చ ఇటీవల జరిగింది.ఈ సమయంలో భారత్ ఆఫ్ఘనిస్థాన్లో ఆశ్చర్యంతో నెలకొల్పడానికి తాలిబన్లు సృష్టిస్తున్న విధ్వంసానికి వెనకాల పాకిస్థాన్ హస్తం కూడా ఉందని ఆరోపిస్తూ వస్తుంది.
పాక్ ఉగ్రవాద ప్రేరేపిత శక్తులు తాలిబాన్ల వెనక ఉన్నట్లు భారత్ ఐక్యరాజ్యసమితిలో ఆరోపణలు చేయడం జరిగింది.ఏది ఏమైనా అమెరికా భద్రతా దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్లిపోయిన తర్వాత తాలిబన్లు బీభత్సంగా రెచ్చి పోతున్నారు.