వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పెగాసాస్, కొత్త రైతు చట్టాల విషయంలో చర్చకు విపక్షాల పట్టు పడుతూ ఉండటం తో.
పాటు సభలో ఆందోళనలు నిరసనలు చేపట్టడంతో.ఉభయసభలలో గందరగోళ వాతావరణం నెలకొంది.
ఇటువంటి తరుణంలో కేంద్రం విపక్షాలకు అవకాశం ఇవ్వటం లేదని చర్చకు రావడం లేదని కేంద్రం భయపడుతోంది.అంటూ.
ఇటీవల 14 పార్టీలు మోక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయ్యాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 14 పార్టీల నేతలకు.
బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ రీతిగా కేంద్రంపై ఎదురుదాడికి విపక్షాలు రెడీ అయ్యాయి.
కావాలని విపక్షాలు సభ జరగకుండా ఆందోళన చేస్తున్నట్లు అధికార పార్టీలో విమర్శలు చేయడంతో వాటికి బదులు ఇవ్వటానికి ప్రజల ముందు తమ గళం ఇవ్వడానికి 14 విపక్ష పార్టీలు మోక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయ్యాయి.చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం తెలపడం పై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి.
ఏది ఏమైనా.ప్రజల ముందు అన్ని విషయాలు బయట పెట్టాలని మోక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలా.?? వద్దా.?? రీతిలో విపక్షాలు ఆలోచనలు చేస్తున్నాయి.