యువకుడు కిడ్నాప్ 50 లక్షలు డిమాండ్ ఇంతలోనే ప్రాణం తీశారు..

యువకుడి కిడ్నాప్ చేసి 50 లక్షలు డిమాండ్ చేశారు ఇంతలోనే ఆ యువకుడిని చంపేశారు.అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరం లో యువకుడి కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.

 Kidnappers Demanded 50 Lakhs And Killed The Boy In West Godavari District, Kidna-TeluguStop.com

బుధవారం పోతవరం సమీపంలోని సుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆ యువకుడి మృతదేహం లభ్యమయింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి వంశీ అనే యువకుడిని గుర్తుతేలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కొడుకుని కిడ్నాప్ చేశామని 50 లక్షలు ఇస్తే విడిచి పెడతామని డిమాండ్ చేశారు.దీంతో ఏం చేయాలో తోచక  తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మా అబ్బాయికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇంతలోనే కిడ్నాప్ అయినా యువకుడి   షుగర్ ఫ్యాక్టరీ వద్ద శవమై తేలాడు.

  యువకున్ని డబ్బు కోసమే హత్య చేశారా.!? లేక ఇంకేమనా కుటుంబ తగాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube