మొన్నటి వరకు కరోనాతో భయపడ్డారు. ఇప్పుడు మరో కొత్త వ్యాధితో ప్రజలు భయపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.కెనడాలో పన్నెండేళ్ల బాలుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు.
నాలుగు మొత్తం పసుపు రంగులోకి మారిపోయింది.రోగనిరోధక వ్యవస్థ కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైద్యులు తేల్చారు.
గొంతు నొప్పి మూత్రం రంగు మారటం కడుపునొప్పి చర్మం రంగు మారడం వంటి లక్షణాలు ఈ బాలుడు లో కనిపించాయి.మొదటి సమస్యన చూసిన వైద్యులు పచ్చకామెర్లు గా నిర్ధారించారు.
తర్వాత కొన్ని పరీక్షలు చేయగా రక్తహీనత కారణంగా ఈ వైరస్ సోకిందని.కారణంగా ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమవుతాయిని వైద్యులు పేర్కొన్నారు.కామెర్లకు దారితీస్తుందని తెలిపారు. ఎప్స్టెయిన్ బార్ వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ సోకి ఇన్ఫెక్షన్ కారణంగా ఆ బాలుడు ఈ వ్యాధి బారినపడి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.
చికిత్సలో భాగంగా ఆ బాలుడికి రక్త మార్పిడి చేశారు.ఏడు వారాల అనంతరం అతి వేగంగా కోలుకున్నాడు.
ఈ వింత వ్యాధి నాలుగు మొత్తం పసుపు రంగు నుంచి ఆ బాలుడు క్రమంగా సాధారణంగా రంగులోకి వచ్చేసిందని వైద్యులు తెలిపారు.