చంద్రబాబు పై విజయ సాయి రెడ్డి విమర్శలు..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ వేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జరగవా దాని ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చంద్రబాబు నీ ఉద్దేశిస్తూ విమర్శిస్తూ సంచలన పోస్ట్ పెట్టారు.‘తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు నాడు బాబు పన్నిన ‘ఓటుకు నోటు కుట్ర’ రాష్ట్రాన్ని ఇప్పటికీ పీడిస్తోంది.

 Vijaya Sai Reddy Criticizes Chandrababu Vijaya Sai Reddy, Chandrababu,latest New-TeluguStop.com

Telugu Ap, Ap Tg, Chandrababu, Ysrcp-Telugu Political News

తట్టాబుట్టా సర్దుకుని పారిపోయి రావడమేకాక, అక్రమ సాగునీటి ప్రాజెక్టులను ప్రశ్నించలేకపోయాడు.అరెస్టు తప్పించుకునేందుకు ఐదు కోట్ల మంది జీవితాలను తాకట్టు పెట్టాడు’ అని సంచలన పోస్ట్ విజయసాయిరెడ్డి పెట్టడం జరిగింది.ఇదే సమయంలో ‘తెలంగాణలో టీడీపీ ఉంటుంది.కాంగ్రెస్ ఉంటుంది.కేంద్రంలో బీజేపీ ఉంటుంది.అందులోకి పంపించిన ఎంపీలు పొత్తుల కోసం లాబీయింగ్ చేస్తుంటారు.

తమరు చకోర పక్షిలా ఎదురు చూస్తుంటారు.ఏ ఎన్నికలొచ్చినా వామపక్షాల కాళ్లూ పట్టుకుంటారు.

ఇదే కదా బాబూ మీ పొలిటికల్ ఫిలాసఫీ’ అంటూ విజయసాయిరెడ్డి.చంద్రబాబు ని కార్నర్ చేస్తూ.

సాగునీటి ప్రాజెక్టులు పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube