కంగారుపడి ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలు ఎక్కి మృతి చెందిన వ్యక్తి ..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఝాన్సీ జిల్లాలో పొరపాటున రైలు ప్రమాద ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు.ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలు ఎక్కడంతో.

 A Person Who Died After Boarding A Train Other Than The One He Was Worried About-TeluguStop.com

ఈ సంఘటన చోటు చేసుకుంది.ఐదుగురు వేరే ట్రైన్ పొరపాటున ఏక్కగా.

వెంటనే తప్పుడు రైలు ఎక్కినట్లు తేరుకుని వేగంగా కదులుతున్న రైలు నుండి అమాంతం ఐదుగురు దిగే ప్రయత్నం చేయగా.గోరఖ్‌పూర్‌లోని దేవ్‌కాళి ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (35) మృతి చెందటం జరిగింది.

ఈ ప్రమాద ఘటనలో గాయపడిన వారు అజయ్ తన అంకుల్ జగ్‌మోహన్, సోదరుడు విజయ్‌, తన స్నేహితులు సందీప్, సంజయ్‌.వీళ్లందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లడానికి ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ రైల్వే స్టేషన్‌ కి చేరుకుని.

ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న ట్రైన్ అనుకొని ఢిల్లీ వైపు వెళ్లే ట్రైన్ ఎక్కడం జరిగింది.ఈ ప్రయత్నం లో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube