పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర మంత్రి కి లెటర్ రాసిన రఘురామకృష్ణంరాజు..!! 

కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లెటర్ రాశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయి అని ఫిర్యాదు చేశారు.

 Raghurama Krishnam Raju Wrote A Letter To The Union Minister On The Polavaram Pr-TeluguStop.com

పోలవరం నిర్వాసితుల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించి డబ్బులు దోచేస్తున్నారని ఆరోపించారు.అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగకుండా నకిలీ ఖాతాదారులకు.

సొమ్ము అప్ప చెపుతున్నారని దీనిపై వెంటనే కేంద్రం చర్యలు తీసుకుని కట్టడి చేయాలని కోరారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా కూడా అక్రమార్కులు జరుగుతున్న పరిస్థితి ఉందని లేఖలో స్పష్టం చేశారు.

పునరావాస నిధులు .దారి మళ్లుతున్నాయి .వెంటనే కేంద్రం దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని తెలిపారు.అదే రీతిలో ఏపీ సిఐడి పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరుపై .లేఖలో స్పష్టం చేశారు.

Telugu Ap Cid, Jagan Delhi, Letter, Polavaram, Ycp Rebel Mp-Telugu Political New

ఏదిఏమైనా జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైన సమయంలో .పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు అడిగే పరిస్థితిలో ఉన్న క్రమంలో.రఘురామకృష్ణంరాజు కేంద్ర జలశక్తి మంత్రి కి లెటర్ రాయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube