తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న కొద్దీ పెరిగిపోవటం మరోపక్క హైకోర్టు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండటం కెసిఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి తీసుకొచ్చింది.
ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇచ్చి మిగతా సమయమంతా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం 6 నుండి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలు అవకాశం కల్పించి మిగతా సమయమంతా ప్రజలంతా లాక్ డౌన్ కచ్చితంగా పాటించాలనిరూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.అంతేకాకుండా వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిం
.