దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఈ విధంగా వ్యాప్తి చెందడానికి గల కారణం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్బెర్గ్తో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.
ఆయన ఏమన్నారంటే కరోనా వచ్చిన ప్రారంభంలోనే ప్రజలంతా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించే విధంగా కేంద్రం ఉండి ఉంటే ప్రస్తుత పరిస్థితి ప్రజలు ఎదుర్కొనే అవసరం ఉండదని పేర్కొన్నారు.
వైరస్ పై జయించాము అని పెద్ద పెద్ద డైలాగులు అప్పట్లో మనం వేసాము.
ఇదే పరిస్థితి బ్రెజిల్ దేశంలో పునరావృతమయింది ఒక్కసారిగా వైరస్ రెట్టింపు శక్తి తో .ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది అని తెలిపారు.ఏది ఏమైనా వైరస్ ని జయించామని.భావించటం ఇక్కడ పెద్ద పొరపాటు.అదే ఇప్పుడు దేశం యొక్క కొంపముంచింది అని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు.అదేవిధంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకో రావటం లో కూడా ప్రభుత్వం యొక్క అలసత్వం కోట ఒకటి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
.