దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ లాక్ డౌన్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.దేశంలో రోజురోజుకీ కేసులు పెరిగిపోతుండటంతో కరోనా కట్టడికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
రోజు రోజుకి చాలా మరణాలు సంభవిస్తే ఉండటంతో కరోనా కట్టడికి ఏం చేయబోతున్నారో తెలియజేయాలని సుప్రీం ప్రశ్నించింది.
అంతేకాకుండా ప్రజాప్రయోజనాల దృష్ట్యా లాక్ డౌన్.
ఇదే అంశాన్ని.పరిశీలించండి అంటూ పేర్కొంది.
రాబోయే నాలుగు రోజుల్లో దేశంలో బఫర్ స్టాక్ ఆక్సిజన్ నిల్వ ఉంచాలని కేంద్రానికి సుప్రీం సూచనలు ఇచ్చింది.అదే విధంగా దేశంలో ఉన్న పేదల కోసం మరియు వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది విషయానికి సంబంధించి సూచనలు ఇస్తూ లిఖితపూర్వకంగా కేంద్రానికి ఆదేశాలు తాజాగా సుప్రీంకోర్టు జారీ చేయడం జరిగింది.
ఏదిఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో లాక్ డౌన్ విధిస్తే నే మంచిది అన్న తరహాలో దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
.