ప్రముఖ తెలుగు సినీ నటి అతిలోక సుందరి శ్రీదేవి కూతుర్లు తమ అందాలతో యువతులను కన్నార్పకుండా చేస్తున్నారు.తమ గ్లామర్ లతో ఏకంగా గ్లామర్ విందునే వడ్డిస్తున్నారు.
ఇప్పటికే జాన్వీకపూర్ తెగ ఫోటో షూట్ లంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది.ఈమె అందాలను చూసి శ్రీదేవి కూతురా.
అంటూ తెగ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.
ఇటీవలే శ్రీదేవి రెండో కూతురు కూడా గ్లామర్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
మొత్తానికి అక్కాచెల్లెళ్ళు తమ గ్లామర్ లతో యువతను పిచ్చెక్కిస్తున్నారు.ఇక జాన్వీకపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ధడక్ అనే సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.అతి తక్కువ సమయంలో ఓ గుర్తింపును సొంతం చేసుకుంది.
ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఈ బ్యూటీ వరుస ఫోటో షూట్ లతో తెగ బిజీగా ఉంటుంది.
వాటిని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ తెగ సందడి చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫొటో షూట్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది.
అందులో బికినీ అందాలతో మరింత ఫోజ్ తో రెచ్చిపోయింది.ట్రావెల్ మ్యాగజైన్ ట్రావెల్ లీజర్ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్న జాన్వీ కపూర్.
సముద్రపు ఇసుక ఒడ్డున ఆకాశం, నీరు కలిసినట్టుగా మండుతున్న భానుడు స్పర్శలో బికినీ అందాలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్ధార్థ సేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిసిందే.అంతేకాకుండా దోస్తానా 2 అనే సినిమాలో కూడా నటిస్తుంది.
ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.