కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న మన దేశ ప్రధాని.. !

దేశంలో కరోనా మెదటి డోస్ వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా ముగిసింది.ప్రస్తుతం అందరు సెకండ్ డోస్ టీకాను ఇప్పించుకుంటున్న విషయం తెలిసిందే.

 Pm Modi Takes His Second Dose Of Corona Vaccine  Pm Modi, Take, Second Dose, Cor-TeluguStop.com

ఈ క్రమంలో ప్రముఖులంతా కూడా కోవిడ్ సెకండ్ డోస్ టీకాను తీసుకోవడానికి ముందుకొస్తున్నారు.

న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు వేయించుకున్నారు.

ఇకపోతే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ రెండో విడుత ప్రారంభమైన మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.ఆ తర్వాత తిరిగి 37 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకున్నారు మోదీ.

ఈ క్రమంలో ప్రధాని మాట్లాడుతు.నేను ఎయిమ్స్‌లో ఈ రోజు కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్నాను.

ఎందుకంటే కరోనా వైరస్‌ ను జయించడానికి ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్‌ ఒకటని కాబట్టి అర్హులైన వారందరు ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాలని వెల్లడించారు.

ఇకపోతే ప్రస్తుతం హైదరాబాదీ కంపెనీ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను ఇక్కడ ఊపయోగిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ వ్యాక్సిన్ కావాలనుకునే వారు CoWin.gov.in లో రిజిస్టర్‌ చేసుకోవాలసి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube