కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో మనం చూసాం.కొన్ని అదృష్యంగా మారిన ఈ వైరస్ కొన్ని కోట్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది.
ఇక వరుసగా కేసులు పెరుగుతున్న పరిస్థితులలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అయితే ఇక అంతర్జాతీయంగా కేసులు పెరుగుతున్న పరిస్థితులలో విమానాలు రద్దు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే లాక్ డౌన్ విధించడం, లాక్ డౌన్ నిలిపివేయడం మనకు తెలిసిన విషయం తెలిసిందే.అయితే కోవిడ్ ఎదుర్కొనే విధానంలో భాగంగా వ్యాక్సిన్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
అయినా ఇప్పుడు మరల కరోనా కేసులు విజ్రుంభిస్తున్నాయి.
అయితే తెలంగాణలో కూడా ఎక్కువగా విద్యార్థులకు కరోనా సోకుతుండడంతో విద్యాసంస్థలు మూసి వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే తెలంగాణలో పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తారని బయట ప్రచారంలో ఉంది.అయితే కేసీఆర్ మాత్రం లాక్ డౌన్ కు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పటికే లాక్ డౌన్ తో ప్రభుత్వం ఆర్థికంగా చాలా లోటుకు వెళ్ళిపోయింది.అయితే మరల ఇలాగే జరిగితే మరో సారి తీవ్ర నష్టం జరుగుతుందని భావిస్తున్న కేసీఆర్ వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాత్రి పూట లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం జోరుగా నడుస్తున్న తరుణంలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.