ప్రపంచ సుందరి భారతీయ నటి ప్రియాంక చోప్రా.తన అందంతో గ్లామరస్ బ్యూటీగా ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది.2002లో తమిళ్ సినిమా ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించింది.దాదాపు 35కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించుకుంది.
ఇటీవలే ప్రియాంక ఘాటైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది.
ప్రియాంక చోప్రా సినిమాలలో తన అందంతో మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా ఉంటూ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను హాట్ ఫోజులతో షేర్ చేస్తుంది.
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలయిన వైట్ టైగర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.ఈ సినిమాకు మంచి గుర్తింపు దక్కింది.
కాగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలపగా, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది.
గత ఇంటర్వ్యూలో నిక్ గురించి తెలుపుతూ తనతో ఎంతమంది కుదిరితే అంత మంది పిల్లలను ప్రియాంక ఘాటైన విషయాన్ని తెలిపింది.ప్రియాంక చోప్రా కు కుటుంబం పట్ల ఎక్కువ ఇష్టాన్ని చూయిస్తాదట.అంతేకాకుండా తనకు రెండు కలలు ఉండగా మొదటిది కుటుంబ ప్రాముఖ్యత రెండవది నిక్ తో పిల్లల్ని కనడం.
ఇది దేవుడిచ్చిన దాన్ని ఇష్టంగా తీసుకుంటానని తెలిపింది.లాక్ డౌన్ సమయం లో తనతో పాటు ఆరు నెలలు కలిసి ఉన్న విషయాన్ని పంచుకుంది.
తమ జీవితం మొత్తం ఏదో ఒక విషయంలో బిజీగా ఉండటం వల్ల కరోనా సమయంలో తనతో గడిపినందుకు సంతోషంగా ఉందని తెలిపింది.అంతేకాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇష్ట పడ్డామని అభిమానులతో షేర్ చేసుకుంది.
సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా పొట్టి పొట్టి బట్టలతో ఫోటోలు దిగుతూ షేర్ చేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ప్రియాంక నటించిన మ్యాట్రిక్స్, టెక్స్ట్ ఫర్ యు సినిమాలు షూటింగును పూర్తి చేసుకున్నాయి.
కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చిత్ర బృందం తెలిపింది.