కరోనా మాస్కులతో కోరిక తీర్చుకున్న జంట

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తో్న్న సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి బారిన పడకుండా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

 Actress Nithya Raam Kisses With Mask On-TeluguStop.com

ఇక ఈ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.కాగా అందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని అధికారులు సూచించారు.

సెలబ్రిటీలు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్లకే పరిమితం అయ్యారు.

అయితే కొందరు మాత్రం కరోనా వైరస్ అంటే లెక్క చేయడం లేదు.

తాజాగా ఓ నటి చేసిన పని నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.బుల్లితెర ‘నందిని’ సీరియల్ హీరోయిన్ నిత్యా రామ్ తన భర్తతో మాస్క్ వేసుకుని ముద్దు పెట్టుకకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు.

దేశమంతా కరోనా వైరస్‌తో భయపడుతుంటే, మీకు ముద్దులు కావాలా అంటూ వారిపై మండిపడుతున్నారు.

మొత్తానికి కరోనా పుణ్యమా అని ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు పాపులర్ కావాలని చూస్తు్న్నారు.కానీ పాపులర్ అయ్యేందుకు ఇది సరైన సమయమా అని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా పలువురు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube