చైనాతో పాటు ప్రపంచ దేశాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్కు అమెరికా ఔషదం తయారు చేసిందట.ఇటీవలే ఔషద తయారి పూర్తి అయ్యింది.
కాని దాన్ని మొదట జంతువులపై ప్రయోగించాలని వారు అంటున్నారు.ఆరు నెలలు పూర్తిగా ప్రయోగాలు పూర్తి అయిన తర్వాతే దాన్ని మనుషులపై ప్రయోగించేందుకు అమెరికా ఇస్తుందని సదరు యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ప్రస్తుతం చాలా స్పీడ్గా టెస్టింగ్ జరుగుతుందని అన్నాడు.
ఇండియన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కూడా కరోనాకు విరుగుడు కనిపెట్టే పనిలో ఉన్నారు.
వచ్చే ఏడాదికి తాము పూర్తి చేస్తామని ఇండియన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చైనాలో కూడా దీనికి విరుగుడు కనిపెట్టి ప్రయోగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
వారు జంతువులపై కాకుండా నేరుగా మనుషులపైనే ప్రయోగించాలని భావిస్తున్నాటర.దాదాపుగా లక్ష మంది కరోనా బాధితులు ఉండగా, రెండు వేలకు పైగా మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది.