విషాదంగా ముగిసిన విహార యాత్ర!

ఈ మధ్యకాలంలో ఎన్నో యాత్రలు విషాదంగానే ముగుస్తున్నాయి.ఇప్పుడు కర్ణాటకలో కూడా అలాంటి ఘటనే జరిగింది.

 Excursion Palaces In Karnataka-TeluguStop.com

కాస్త సమయం స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుదాం అని వెళ్లిన టూరిస్టులకు విషాదమే మిగిలింది.ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.

శనివారం సాయంత్రం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

అయితే ఈ ఘటనలో అక్కడిక్కడే 9 మంది మరణించారు.

మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.అక్కడే ఉన్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బస్సు అతి వేగంగా వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగింది అని తెలుస్తుంది.

Telugu Bus Karnataka, Karnataka, Telugu Ups-Latest News - Telugu

అయితే ప్రమాదసమయంలో బస్సులో దాదాపు 35 మంది టూరిస్టులు ఉన్నట్టు సమాచారం.వారంతా మైసూర్ కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు.విహార యాత్ర కోసం అని మైసూర్ కు బయలేదరగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

దీంతో వారి విహారయాత్ర విషాదంగా ముగిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube